హీరో రవితేజను అన్ ఫాలో చేసిన ఛార్మి, కారణం అదేనా?

ఛార్మి కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రవితేజ, హరీష్ శంకర్‌ను అన్‌ఫాలో చేసింది.

ఛార్మి మరియు రవితేజ మధ్య మంచి స్నేహం ఉండేది. వీరిద్దరూ "చంటి" మరియు "డోంగాలా ముత్త" చిత్రాల్లో కలిసి పనిచేశారు

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉన్న వీరి మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేసింది అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

ఛార్మీ, పూరీ జగన్నాథ్ తీసిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న సినిమా ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ కూడా థియేటర్లలోకి అడుగు పెట్టనుంది

ఇదే ఇప్పుడు రవితేజ, ఛార్మీల మధ్య మనస్పర్థలకు దారి తీసిందని తెలుస్తోంది.

అలా పూరి జగన్నాథ్‌తో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీరి కాంబోలో ఐదు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. 

అయితే సినిమాల విడుదల విషయంలో వీరి మధ్య పొరపచ్చాలు వచ్చాయని తెలుస్తోంది.

రీ రిలీస్ కు రెడీ అయిన "ఇంద్ర "

వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి.